Description
ఇడ, పింగళ, సుషుమ్న అనే నాడీ వ్యవస్థలు కలిసే ప్రదేశాన్ని లలాట భ్రూ మధ్య స్థానం అంటారు . ఆ ప్రదేశంలో ఎవరైనా తదేకంగా చూసినట్లయితే దృష్టి దోషాలు ప్రాప్తిస్తాయి . అలా దృష్టి దోషాలు ప్రాప్తించకుండా అగులు తిలకం నియంత్రిస్తుంది. చిన్న పిల్లలు ఎక్కువగా రోదించడం, నిద్రలో ఉలిక్కిపడటం, భయపడటం వంటి పరిస్థితులు దృష్టి దోషాలకు సంకేతాలు….అగులు ధరించడం వల్ల ఆ రకమైన ఇబ్బందులు ,దృష్టి దోషాలు తొలగి జీవనం ప్రశాంతంగా మారుతుంది . అగులు ఏ రకమైన దృష్టిదోషాలనైనా నియంత్రించి మంచి వర్చస్సును ప్రసాదిస్తుంది. సాధారణంగా అగులు కేవలం సగ్గుబియ్యం, లేదా బియ్యం నూకలతో చేస్తారు. అది సామాన్య ఫలితాలను మాత్రమే ఇవ్వగలుగుతుంది. సింహీ అపరాజితా మహా మంత్రాలయం తరఫున సిద్ధపరిచే అగులు సగ్గుబియ్యంతో మాత్రమే కాకుండా దేవదారు. అసలైన గోరోచనం, కస్తూరీ, అగరు, కురువేరు తుంగదుంపలు మంచిగంధం కుంకుమపువ్వు సహదేవి వేరు తో ప్రామాణికంగా సిద్ధపరచబడుతుంది . సాధనామార్గంలో ఉన్నవారు ఈ అగులు నిత్యం ధరించడం వల్ల సాధనాపరమైన ప్రతికూలతలు తగ్గి సాధన సవ్యంగా కొనసాగించుకునే అవకాశం కలిగిస్తుంది. సాధారణ ప్రయోగాలను సైతం నిలువరించే విధంగా ఈ అగులు శూలినీ దుర్గా న్యాస యుక్తంగా సిద్ధపరచబడుతోంది ఈ అగులు నిత్యం ధరించవచ్చు, పురుషులు మరియూ స్త్రీలు నిస్సందేహంగా ధరించచ్చు. స్త్రీలు నెలసరి రోజుల్లో అగులు ధరించకూడదు. ముట్టుకోరాదు . ఈ అగులు ధరించేటప్పుడు కొద్దిగా మధ్య వేలు నీటితో తడి చేసుకుని ఆగులుని రుద్దగా లభించిన ధాతువుని ధరించవలెను. మెరుగైన ఫలితాలకై ఆగులు ధరించేటపుడు దుం దుర్గాయ నమః దృష్టిదోష నివారణం కురు నమ: అని జపిస్తూ ధరించడం ఉత్తమం. అగులు ధరించి పైన కుంకుమ పెట్టుకోవచ్చు . ఈ వాగులు బ్రౌన్ ( బూడిద ) రంగులో ఉంటుంది సంపూర్ణమైన నలుపు వర్ణం కోసం దర్భలు కాల్చి ఆ భస్మం అగులులో కలిపి ధరించగలరు . ఈ అగులు సంస్కరంచి మీకు అందించబడుతోంది. దుష్ప్రభావాల (నెగిటివ్ ఆరా) నియంత్రణకు, శని గ్రహ శాంతికి, సాధనా పటుత్వానికీ ఈ అగులును నమ్మకంగా ధరించవచ్చు. ఈ అగులు మీకు చేరిన తరువాత ఒక వారం ఎండలో ఉంచడం ఉత్తమం , ప్రతీరోజు ఉపయోగించిన తరువాత మూత తీసి ఆరనివ్వండి . ఈ అగులు వాడకం ప్రారంభించాకా 6 నెలల లోపు వినియోగించగలరు .








Namaskaram, Just recieved అగులు తిలకం, great packaging with great quality and chala bagundi agulu.
ధన్యవాదాలు